Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మళ్లీ ఓడిస్తాం!

Follow Udayam on Google
Harika Jun 19, 2026 12:10 PM ఖమ్మంGeneral
మళ్లీ ఓడిస్తాం! - Udayam
మంత్రి శ్రీధర్‌ బాబు కార్మికుల మధ్య రావద్దని, వస్తే మళ్లీ వెంటాడి ఓడిస్తామని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవిత హెచ్చరించారు. సింగరేణి సమస్యలపై జరిగిన బాయిబాటలో ఆమె ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సింగరేణిని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు.

Comments

G
Loading comments...