Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమర జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరువలేం: భగవంత్ మాన్

అనురూప్ గౌడ్ Jul 26, 2026 10:45 AM అల్ ఇండియా about 1 hour ago
అమర జవాన్ల త్యాగాలను ఎప్పటికీ మరువలేం: భగవంత్ మాన్ - Udayam Digital
కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాళులర్పించారు. భారత చరిత్ర త్యాగాలతో నిండిందని, గతంలో కళాకారుడిగా పనిచేసిన సమయంలో తన కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైన్యానికి విరాళంగా ఇచ్చానని తెలిపారు. మైనస్ 50 డిగ్రీల చలి అయినా, ప్లస్ 50 డిగ్రీల ఎండైనా దేశ రక్షణ కోసం సైనికులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని కొనియాడారు.

Comments

G
Loading comments...