Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేస్‌కేల్ అమలుపై వీబీజీ రాంజీ ఉద్యోగుల ఉద్యమం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 05, 2026 1:37 PM నల్గొండGeneral
పేస్‌కేల్ అమలుపై వీబీజీ రాంజీ ఉద్యోగుల ఉద్యమం - Udayam
పేస్‌కేల్ అమలు కోసం వీబీజీ రాంజీ ఉద్యోగులు మరోసారి ఉద్యమాన్ని చేపట్టారు. రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కారం కోసం 255 మంది ఉద్యోగులు జులై 27 నుంచి పెన్‌డౌన్, కంప్యూటర్ షట్‌డౌన్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 6న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌తో జరిగే చర్చల్లో సానుకూల నిర్ణయం వస్తే సమ్మె విరమిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. లేదంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...