Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి నీటి సరఫరా బంద్‌

Follow Udayam on Google
Anuroop Sep 01, 2026 11:32 AM అనంతపురంGeneral
నేటి నుంచి నీటి సరఫరా బంద్‌ - Udayam
ఉమ్మడి అనంతపురం జిల్లాలో సత్యసాయి నీటి పథకం కార్మికులు జీతాలు సక్రమంగా అందక సోమవారం అర్ధరాత్రి నుంచి నీటి సరఫరా నిలిపివేసి సమ్మెకు దిగారు. దీంతో పలు నియోజకవర్గాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, రాప్తాడు, తాడిపత్రి, శింగనమల, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం నియోజకవర్గాల్లో నీటి సరఫరా బంద్‌ కానుంది.

Comments

G
Loading comments...