Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెక్‌డ్యాంలతో తీరిన నీటి కష్టాలు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 31, 2026 12:11 PM సంగారెడ్డిGeneral
చెక్‌డ్యాంలతో తీరిన నీటి కష్టాలు - Udayam
సంగారెడ్డి జిల్లా పీర్లతండాలో వరద నీటికి అడ్డుకట్ట వేసేందుకు నిర్మించిన మూడు కుంటలు, రెండు చెక్‌డ్యాంలతో నీటి నిల్వ పెరిగింది. దీంతో భూగర్భ జలాలు వృద్ధి చెంది రైతులకు ఊరట లభించింది. ఐఆర్‌ఎస్‌ అధికారి సుధాకర్‌ నాయక్‌ చొరవతో ఈ పనులు చేపట్టారు. ఐఐటీ-బాంబే విద్యార్థులు సాంకేతిక సహకారం అందించారు. సాగు, తాగునీటి సమస్యలు తగ్గాయి.

Comments

G
Loading comments...