Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలాశయాల నీరు వృథా కాకుండా చర్యలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 11, 2026 3:20 PM కర్నూలుGeneral
జలాశయాల నీరు వృథా కాకుండా చర్యలు - Udayam
సోమశిల, కండలేరు జలాశయాల నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో జలాశయాల నీటి నిల్వలు, వినియోగం, పంటల రక్షణపై సమీక్ష నిర్వహించారు. నీటి దుర్వినియోగానికి పాల్పడితే చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.

Comments

G
Loading comments...