వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ నగర ప్రవేశ మార్గాల్లో నిర్మిస్తున్న స్వాగత తోరణాల పనులు ఏళ్లుగా పూర్తికాక ఆలస్యమవుతున్నాయి. స్మార్ట్సిటీ నిధులతో రూ.10 కోట్ల వ్యయంతో అయిదు ప్రాంతాల్లో పనులు చేపట్టారు.
రాంపూర్లో 70 శాతం, ఎల్లాపూర్లో సగం పనులు పూర్తయ్యాయి. ఆరెపల్లి, ధర్మారం, బొల్లికుంట ప్రాంతాల్లోనూ వివిధ పనులు పెండింగ్లో ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో పనులు నెమ్మదిస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...
