వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు తీవ్రం కావడంతో అంతర్జాతీయంగా ఆందోళన నెలకొంది. హోర్ముజ్ జలసంధి చుట్టూ సంక్షోభం ముదరడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగే ప్రమాదం ఏర్పడింది.
ఈ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 97 డాలర్లకు పైగా చేరడంతో పేద దేశాలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.
Comments
Loading comments...

