Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిహారం కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 07, 2026 10:13 AM ఆసిఫాబాద్General
పరిహారం కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు - Udayam
విద్యుదాఘాతంలో రెండు చేతులు కోల్పోయిన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండలానికి చెందిన ఆత్రం అన్నిగకు మూడేళ్లు గడిచినా నష్టపరిహారం, దివ్యాంగుల పింఛన్‌ అందలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. 2023లో విద్యుత్తు పనుల సమయంలో ప్రమాదానికి గురైన అన్నిగకు సదరం ధ్రువపత్రం జారీ అయినా పింఛన్‌ మంజూరు కాలేదని తెలిపారు. పరిహారం, పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...