వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి వరదలతో లంక భూములు ముంపునకు గురికావడంతో పశువులకు పచ్చిమేత కొరత ఏర్పడింది. సుమారు 10 వేలకుపైగా పశువులను లంకల నుంచి సమీప ఏటిగట్లకు తరలించారు.
వరద తగ్గినా బురద కారణంగా లంక భూముల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో పచ్చిమేత అందక పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

