Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య

Ravi Kumar Jun 07, 2026 8:21 AM కర్నూలు 4 viewsabout 2 hours ago
పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య - Udayam Digital
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల వేధింపులు, తీవ్రమైన పని ఒత్తిడి భరించలేక షేక్ మహ్మద్ హుస్సేన్ (49) అనే గ్రేడ్-2 వీఆర్వో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వేధింపులే ఆయన మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు తేలుస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...