Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య

Follow Udayam Digital on Google
Ravi Kumar Jun 07, 2026 1:51 PM కర్నూలు వైరల్ వార్తలు
పని ఒత్తిడితో వీఆర్వో ఆత్మహత్య - Udayam Digital
కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉన్నతాధికారుల వేధింపులు, తీవ్రమైన పని ఒత్తిడి భరించలేక షేక్ మహ్మద్ హుస్సేన్ (49) అనే గ్రేడ్-2 వీఆర్వో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అధికారుల వేధింపులే ఆయన మృతికి కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ జరిపి వాస్తవాలు తేలుస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...