వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడలోని తాడ్కోల్ చౌరస్తా ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. నాలుగేళ్ల చిన్నారి లారీ కిందపడి మృతి చెందగా, ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో రోడ్డు సరిగ్గా కనబడటం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఇరుకైన కూడలి కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు స్పందించి ఫ్లెక్సీలను తొలగించి, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు
Comments
Loading comments...

