వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసిన ప్రతిసారీ రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి, రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

