వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి మోస్తరు వర్షం కురిసింది.
ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ఇబ్బంది పడిన ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనం కలిగించింది.అయితే,పంటలకు అవసరమైనంత మేర వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

