వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు వర్షానికి తడవకుండా, చిరిగిపోని సర్టిఫికెట్లు అందిస్తున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ తెలిపారు.
25 రకాల భద్రతా లక్షణాలతో, మందమైన చిరిగిపోని కాగితంపై వీటిని ముద్రిస్తున్నారు. ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఈ తరహా సర్టిఫికెట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

