వార్తలకు తిరిగి వెళ్లండి

సమృద్ధిగా వర్షాలు కురిసి, కరువు పరిస్థితులు తొలగిపోవాలని కోరుకుంటూ కూకట్పల్లి ప్రగతినగర్లో నిర్వహించిన చండీయాగంలో (వికారాబాద్ MLA )స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ పాల్గొన్నారు.
ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన కరువు పరిస్థితులు తొలగిపోవాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మంచికలపూడి భానుప్రసాద్, భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

