వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ నుంచి సదాశివపేట వెళ్లే ప్రధాన రహదారిపై అకాల వర్షాల కారణంగా భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాత్రివేళల్లో నీట మునిగిన గుంతలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు
నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగించే ఈ మార్గంలోని గుంతలను ఆర్ అండ్ బి అధికారులు తక్షణమే పూడ్చి, రోడ్డును బాగుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

