Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాలకు నేలకూలిన ఇండ్లు.. అంచనాల తయారీలో అధికారులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 14, 2026 8:18 AM నిర్మల్ General
వర్షాలకు నేలకూలిన ఇండ్లు.. అంచనాల తయారీలో అధికారులు - Udayam
నిర్మల్ లో పాటు పరిసర గ్రామాలలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా 57 పైగా సాధారణ పూరి గుడిసెలు నెలమటమైనట్లు అధికారులు నివేదికలు రూపొందించినట్లు సమాచారం. పట్టణంలో 27 పరిసర గ్రామాలలో 40 కు పైగా పురాతన మట్టి,కూనా,రేకులు,పూరి గుడిసెలు నెలకులి ఇంటి వినియోగ,సాధారణ సామాగ్రి పాడైనట్లు గుర్తించారని సంబంధిత అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆదేశాలను తగిన విధంగా తక్షణ సాయం అందిస్తామన్నారు.

Comments

G
Loading comments...