Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించండి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 16, 2026 8:38 PM శ్రీకాకుళంGeneral
వరి సాగులో యాజమాన్య పద్ధతులు పాటించండి - Udayam
ఖరీఫ్ సీజన్లో చేపడుతున్న వరిసాగులో తప్పనిసరిగా రైతులు యాజమాన్య పద్ధతులను పాటించాలని వ్యవసాయ శాఖ అధికారి సూర్యకుమారి తెలిపారు. బుధవారం నరసన్నపేట మండలం కంబకాయ రైతు సేవా కేంద్రంలో రైతులతో యాజమాన్య పద్ధతులపై పలు సూచనలు అందజేశారు. తెగుళ్ల బెడదను ముందే గ్రహించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఎరువుల వాడకం తగ్గించుకోవాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...