వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని మంజీరా నది పరివాహక గ్రామాలలో ఖరీఫ్ సీజన్ లో వరి సాగు చేస్తున్నారు.
వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్న మండలంలోని మాధన్ హిప్పర్గా, ఇలేగావ్, యనబూర, సిర్పూర్, కుర్ల గ్రామాల రైతులు వరి సాగుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. మండలంలో 5,106 ఎకరాల్లో వరి సాగు ఉందని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

