వార్తలకు తిరిగి వెళ్లండి

రోలుగుంట మండలంలోని పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ధ్రువీకరణకు సెప్టెంబరు 3, 5 తేదీల్లో గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. సర్వే వివరాలను సభల్లో చదివి వినిపించనున్నారు.
అభ్యంతరాలుంటే లిఖితపూర్వకంగా ఇవ్వాలని సూచించారు. ప్రత్యేక అధికారుల సమక్షంలో జరిగే సభలకు ప్రజలు హాజరై వివరాలు సరిచూసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

