వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు జాబితా సవరణపై బీఆర్ఎస్ సమీక్ష

కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ భిక్కనూరు మండల నాయకులతో ఓటరు జాబితా సవరణ పురోగతిపై సమీక్షించారు. ఎఫ్ ఫామ్ల డిజిటలైజేషన్ 99 శాతం పూర్తయిందని తెలిపారు.
కొత్త ఓటర్ల నమోదు, మార్పుల్లో కార్యకర్తలు బీఎల్వోలకు సహకరించాలని, ప్రతీ బూత్లో వంద శాతం లక్ష్య సాధనకు కృషి చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...