వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు జాబితా సవరణకు అవగాహన
శివ కుమార్ Jun 25, 2026 9:13 AM జోగులాంబ గద్వాల్ 10 viewsabout 20 hours ago

సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన కోసం అధికారులు, ప్రజలు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. దీనిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2కె రన్ను ఆయన ప్రారంభించారు.
అనర్హుల ఓట్లను తొలగించి, జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఇదే సమయంలో జిల్లాను డ్రగ్-రహితంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
Comments
Loading comments...