Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా సవరణకు అవగాహన

శివ కుమార్ Jun 25, 2026 9:13 AM జోగులాంబ గద్వాల్ 10 viewsabout 20 hours ago
ఓటరు జాబితా సవరణకు అవగాహన - Udayam Digital
సమగ్ర ఓటరు జాబితా రూపకల్పన కోసం అధికారులు, ప్రజలు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పిలుపునిచ్చారు. దీనిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన 2కె రన్‌ను ఆయన ప్రారంభించారు. అనర్హుల ఓట్లను తొలగించి, జాబితాను పారదర్శకంగా రూపొందించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఇదే సమయంలో జిల్లాను డ్రగ్-రహితంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...