వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు సమగ్ర సవరణతో బోగస్ ఓట్ల తొలగింపు

నిజామాబాద్ జిల్లాలో ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారిని గుర్తిస్తూ డిజిటలైజేషన్ వేగంగా పూర్తి చేస్తున్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 82.70 శాతం ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఈ సర్వే ద్వారా మొత్తం ఓటర్లలో ఐదు శాతానికి పైగా ఉన్న బోగస్ ఓట్లు తొలగిపోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...