Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందకొడిగా ఓటర్ల డిజిటలైజేషన్

రాజేష్ కుమార్ Jul 15, 2026 6:53 AM నారాయణపేట 4 viewsabout 2 hours ago
మందకొడిగా ఓటర్ల డిజిటలైజేషన్ - Udayam Digital
ఓటరు సవరణ ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్‌ పత్రాల డిజిటలైజేషన్‌ అత్యంత మందకొడిగా సాగుతోంది. ఇప్పటివరకు కేవలం 60 శాతానికి పైగా మాత్రమే ఆన్‌లైన్‌ నమోదు పూర్తయింది. ఫారాలను పూర్తి చేసి ఈ నెల 24లోగా బీఎల్‌వోలకు అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. మరో పది రోజులే గడువుండటంతో వందశాతం నమోదు పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Comments

G
Loading comments...