వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
తొలి బోనం గోల్కొండలోనే.. ఎందుకో తెలుసా?

కుతుబ్షాహీల ఏలుబడిలో ప్లేగు వ్యాధి నివారణకు గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించడంతో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా మారింది.
తానీషా హయాంలో అక్కన్న, మాదన్నలు గుడిని పునర్నిర్మించారు. సుల్తానులు పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీని నేటికీ ప్రభుత్వం కొనసాగిస్తోంది.
Comments
Loading comments...