Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి బోనం గోల్కొండలోనే.. ఎందుకో తెలుసా?

అమరేష్ గౌడ్ Jul 15, 2026 8:10 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
తొలి బోనం గోల్కొండలోనే.. ఎందుకో తెలుసా? - Udayam Digital
కుతుబ్‌షాహీల ఏలుబడిలో ప్లేగు వ్యాధి నివారణకు గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించడంతో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. ఇది హైదరాబాద్ సంస్కృతికి ప్రతీకగా మారింది. తానీషా హయాంలో అక్కన్న, మాదన్నలు గుడిని పునర్నిర్మించారు. సుల్తానులు పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీని నేటికీ ప్రభుత్వం కొనసాగిస్తోంది.

Comments

G
Loading comments...