వార్తలకు తిరిగి వెళ్లండి
మహబూబ్నగర్ ఆసుపత్రి ఆలస్యం

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్మిస్తున్న ప్రభుత్వ బోధనాసుపత్రి భవన పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూ.177.41 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటికే నాలుగు బ్లాకుల నిర్మాణం పూర్తయినప్పటికీ, ఐదో బ్లాక్ పనుల్లో కొంత జాప్యం నెలకొంది.
నిర్మాణం పూర్తయి ఏడాది దాటినా ఆసుపత్రికి అవసరమైన వస్తు సామగ్రి, వైద్య పరికరాలను ఇంకా సమకూర్చలేదు. అలాగే కీలకమైన వైద్య నిపుణుల కేటాయింపు కూడా జరగకపోవడంతో, ప్రస్తుతం సిద్ధంగా ఉన్న నాలుగు భవన బ్లాకులు వృథాగా దర్శనమిస్తున్నాయి.
Comments
Loading comments...