Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల ప్రక్షాళన: లక్షల మందికి నోటీసులు జారీ

పవని రెడ్డి Jul 13, 2026 12:52 PM హైదరాబాద్ 4 viewsabout 4 hours ago
ఓట్ల ప్రక్షాళన: లక్షల మందికి నోటీసులు జారీ - Udayam Digital
హైదరాబాద్‌లో ఓటర్ల వివరాల సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా లక్షల మందికి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 88 లక్షల ఓట్లలో తప్పులను గుర్తించగా, ఈ సంఖ్య కోటి దాటవచ్చని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. పేర్లు, వయస్సు వ్యత్యాసాలు మరియు ఒకే నంబర్‌పై ఎక్కువ ఓట్లు ఉండటాన్ని ప్రధాన సమస్యలుగా గుర్తించారు.

Comments

G
Loading comments...