వార్తలకు తిరిగి వెళ్లండి
రాందాస్ చిత్రపటానికి నివాళి

జూలూరుపాడు మండలం పాపకొల్లులో ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాదావత్ రాందాస్ దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. నాయకుడు లకావత్ గిరిబాబు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...