Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ మృతి

మహేష్ కుమార్ Jul 13, 2026 4:16 PM రంగారెడ్డి 7 viewsabout 2 hours ago
షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ మృతి - Udayam Digital
రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నిందితుడు రాజ్‌కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన తర్వాత పరారైన నిందితుడి మృతదేహం లభించడంతో కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.

Comments

G
Loading comments...