వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
షాబాద్ నిందితుడు రాజ్ కుమార్ మృతి

రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఆరుగురిని కిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన నిందితుడు రాజ్కుమార్ మృతి చెందాడు. కొత్తూరు సమీపంలో అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సంచలనం సృష్టించిన ఈ దారుణ ఘటన తర్వాత పరారైన నిందితుడి మృతదేహం లభించడంతో కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
Comments
Loading comments...