వార్తలకు తిరిగి వెళ్లండి
మైలారం బడిలో నోట్బుక్స్ పంపిణీ

ధర్పల్లి మండలం మైలారం ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ముదిరాజ్ పెద్దమ్మ తల్లి సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు న్యావనంది గంగాధర్, స్థానిక నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...