వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో సంఘసంస్కర్త పెరియార్ రామస్వామి నాయకర్ 147వ జయంతిని నిర్వహించారు. మహనీయుల స్ఫూర్తివేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం ప్రకాశ్, కవి పండితుడు గిర్రాజ ఆచారి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మూఢవిశ్వాసాల నిర్మూలన, సామాజిక న్యాయం, స్త్రీ స్వేచ్ఛ, దళిత హక్కుల కోసం పెరియార్ పోరాడారని వారు తెలిపారు. ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

