వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లి టౌన్ వంగపల్లి గ్రామంలో గురువారం ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి ప్రముఖ పండితులు వాయునందన శర్మ శంకుస్థాపన చేశారు. ప్రతి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉండాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేశారు.
Comments
Loading comments...

