వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రిన్సిపాల్ రాధిక మేడం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా విద్యార్థులు రైతు కాన్సెప్ట్ తో పాటు, వివిధ సంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ జోగు రమణమ్మ, గ్రామ ప్రజలకు పాల్గొని వీక్షించారు.
Comments
Loading comments...

