వార్తలకు తిరిగి వెళ్లండి

కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన స్రవంతి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
మూడేళ్ల క్రితం రవీందర్ తో వివాహం కాగా, కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఇటీవల అదనపు కట్నం కోసం అత్తింటివారు తీవ్రంగా వేధించారని, ఆ వేధింపులు భరించలేకే తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

