వార్తలకు తిరిగి వెళ్లండి

కుబీర్ మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయానికి నూతన షెడ్డు నిర్మాణం కోసం వి.బి.జి. రామ్జీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గురువారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా షెడ్డు నిర్మాణం ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నిధుల మంజూరుకు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

