వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొని జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సంఘం అధ్యక్షుడు మురళి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

