వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పూసపాటిరేగ విశాలాంధ్ర విలేఖరి గోవింద పై ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాశాడు అన్న కోపంతో సంబంధిత ఆక్రముదారుడు దాడి చేయడాని అందరూ తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆక్రమాలు జరిగేటప్పుడు జర్నలిస్టులు ప్రధానమైన పాత్ర పోషిస్తారు.
ఈ విధమైన భౌతిక దాడులకు పాల్పడడం సరైనది కాదని తక్షణమే ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినం గా శిక్షించాలని కోరుతున్నాం.
Comments
Loading comments...

