వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో మరొకరు మృతి చెందారు.
తీవ్ర గాయాలతో సెవెన్హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పైడిరాజు కన్నుమూయడంతో ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 9కి చేరింది.
Comments
Loading comments...

