వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలోని కొత్త, పాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూనియర్ డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. స్టైఫండ్ పెంపు డిమాండ్తో ఈ నెల 17 నుంచి సుమారు 600 మంది జూడాలు విధులు బహిష్కరించారు.
దీంతో ఓపీ సేవలు 3 వేల నుంచి 2 వేలకు తగ్గగా, ఐపీ సేవలపైనా ప్రభావం పడింది. సర్జరీలు, డెలివరీల సంఖ్య 20 శాతానికి పైగా తగ్గింది.
Comments
Loading comments...

