Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 6:17 PM పల్నాడుGeneral
వినుకొండలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకుల దాడి - Udayam
వినుకొండ పట్టణం శ్రీనివాస్ నగర్‌లో వైసీపీ నాయకులు గునసపొడి సాంబయ్య, గునసపొడి వీరబ్రహ్మంలను మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం పరామర్శించారు. తమ స్థలాన్ని కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రశ్నించినందుకు ఇనుప రాడ్లతో దాడి చేశారని తెలిపారు. దాడికి గురైన తమపైనే కేసులు నమోదు చేసి వేధిస్తున్నారన్నారు.

Comments

G
Loading comments...