వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. శుక్రవారం బీవీ రెడ్డి కాలనీలోని ఎమ్మెల్యే వారి నివాసంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే గారిని కలిసి వివిధ కార్యక్రమాలకు ఆహ్వానించారు.
Comments
Loading comments...

