వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పురపాలక సంఘం కార్యాలయంలో ఈరోజు జరిగిన శ్రీ గణేష్ లడ్డు వేలంపాట కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది.ఈ వేలంపాటలో రూ. 41,111/-* లకు లడ్డు ప్రసాదాన్ని అర్ద సుధాకర్ రెడ్డి వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, TJMU గౌరవ అధ్యక్షులు దక్కించుకున్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు
Comments
Loading comments...

