వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్పగిరిలో ఈ నెల 14 నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. కమిటీలు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్ఐ నరసింహులు సూచించారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

