వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సమస్యలపై వినతులు స్వీకరించారు.వినాయక చవితి ఉత్సవాల అనుమతుల ప్రక్రియను సరళీకృతం చేయాలని అధికారులకు వినతిపత్రం అందించారు.
సింగిల్ విండో విధానాన్ని సమర్థవంతంగా అమలు చేసి, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంచాలని కోరారు. అనుమతుల్లో జాప్యం లేకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

