వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ఉత్సవాల నిర్వహణపై మెట్పల్లి పోలీసుల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
మండపాల వద్ద భద్రత, విద్యుత్, అగ్నిప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియంత్రణపై సూచనలు చేశారు. నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...

