Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నాగమయ్య స్వామి విగ్రహాలకు ప్రతిష్ట

Follow Udayam on Google
T. SRINU BABU Sep 05, 2026 10:04 PM పల్నాడుGeneral
వినాయక నాగమయ్య స్వామి విగ్రహాలకు ప్రతిష్ట - Udayam
వినుకొండ (M)లోని కోటప్పనగర్ గ్రామంలో శ్రీ నీలంపాటి అమ్మవారి ఆలయ ఆవరణలో వినాయక, నాగమయ్య స్వామి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...