వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా మంటపాల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ganeshutsav.net ద్వారా సింగిల్ విండో విధానంలో ఉచితంగా అనుమతులు అందిస్తోందనిచిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు.
వెబ్సైట్లో మొబైల్ నంబర్, కమిటీ సభ్యుల వివరాలు, మండపం ప్రదేశం, విగ్రహం మండపం ఎత్తు, ప్రతిష్ఠ, నిమజ్జనం వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనుమతి QR కోడ్, బుక్లెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు.
Comments
Loading comments...

