Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపం ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 11:40 AM అనంతపురంGeneral
వినాయక మండపం ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమి పూజ - Udayam
అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్ వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపానికి సోమవారం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట ప్రసాద్ భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు ప్రజల్లో భక్తి భావంతో పాటు ఐక్యత సోదర భావాన్ని పెంపొందించాలని వారు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్నారు.

Comments

G
Loading comments...