Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపాలపై నిఘా

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 9:06 AM మహబూబ్‌నగర్General
వినాయక మండపాలపై నిఘా - Udayam
గణేశ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాలకు ఆన్‌లైన్ ద్వారా అనుమతులు జారీ చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి మండపాన్ని జియో ట్యాగింగ్ చేయనున్నారు. మండపాల వద్ద టపాకాయలు నిషేధించగా, అగ్నిప్రమాదాల నివారణకు నీరు, ఇసుక బకెట్లు ఉంచాలని పోలీసులు ఆదేశించారు.

Comments

G
Loading comments...